పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

1
53

పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, పేరుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ అనాథాశరణాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ముఖ్య అతిథిగా హాజరై అనాథాశరణాలయాన్ని ప్రారంభించారు.

సమాజ సేవా దృక్పథంతో శ్రీ కరుమంచి జీవరత్నం గారు, శ్రీమతి కరుమంచి రత్న కుమారి గారు స్థాపించిన ఈ సేవా సంస్థ అనాథలు, వృద్ధు మరియు నిరాశ్రయులకు ఆశ్రయంగా నిలవనుంది.

ఈ సందర్భంగా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడుతూ, సమాజంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సేవాభావంతో ముందుకు వస్తున్న దాతలను అభినందిస్తూ, వారి సేవా స్పూర్తి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ కమిషనర్ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-21 14:47:42 0 185
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 229
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*     *పత్రికా...
By Rajini Kumari 2026-02-05 07:41:38 0 168
Business & Finance
Bank Loan Rating Can Make or Break Your Approval
A bank loan rating reflects your financial credibility and plays a crucial role in determining...
By Navya Sree 2026-07-10 06:08:59 0 58
Andhra Pradesh
కర్నూల్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ లో చోరీకి పాల్పడిన మహిళా నిందితులు అరెస్ట్
పత్రిక ప్రకటన....   విషయం: కర్నూల్ APS RTC బస్సు స్టేషన్ లో చోరీ కి పాల్పడిన మహారాష్ట్ర కి...
By Rajini Kumari 2026-01-18 14:19:27 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com