మదనపల్లె టమోటా ధరలు: క్వింటాల్కు రూ.70 పెరుగుదల.
Posted 2026-02-18 07:03:43
0
164
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమోటా ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న క్వింటాల్కు రూ.350 పలికిన ధర, ఈరోజు రూ.420కి చేరింది. ఒక్కరోజులోనే రూ.70 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా, పుంగనూరు, రామసముద్రం, తంబళ్లపల్లె మండలాల నుంచి టమోటా సరకు మార్కెట్కు వస్తోంది. సరఫరా తగ్గడం, ఇతర జిల్లాల్లో డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. మదనపల్లె టమోటా మార్కెట్ బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు టమోటాల రవాణాలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
*విజయవాడ దుర్గ గుడికి శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు*
ఘాట్ రోడ్డు, మహా...
నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న...
అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...
ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి "ఇన్చార్జ్ గౌతమ్ కుమార్"
(భారత్...
విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి.
జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దామన్న గొట్టిపాటి
రాబోయే...