పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

0
74

పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆదివారం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లల్లో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వాసు తెలిపారు. అహ్మద్ భాషా ఆచూకీ తెలిసినచో పోలీసులకు సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh Strengthens Mining and Mineral Development
Chhattisgarh continues to enhance its mining and mineral sector by promoting sustainable...
By Fathima Safa 2026-07-01 09:44:35 0 40
Telangana
మనూర్, వాడగాళ్ల వాన
మనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ...
By Gandla Vaijanath 2026-03-17 01:06:47 0 471
Telangana
ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని...
By Sidhu Maroju 2026-03-25 06:46:00 0 173
SURAKSHA
Bangalore Police Provide Rain Relief To Vendors
 During heavy rains today, Bangalore Police distributed tarpaulin sheets and hot tea to...
By Kalaga Sailaja 2026-07-06 06:59:08 0 94
Telangana
మంచిర్యాల 6 వ వార్డ్ లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లో మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ...
By Avunoori Mahesh 2026-04-12 07:46:03 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com