కరకమందు వద్ద అదుపుతప్పి కారు బోల్తా

1
56

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఎస్ నడింపల్లి పంచాయతీ, కరకమంద గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పుంగనూరు నుంచి తిరుపతికి వెళుతున్న కారు అతివేగం వెళుతున్న కారణంగా మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు...
By Ponnala Srinivasrao 2026-03-22 03:26:32 0 206
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 137
Bihar
Bihar Strengthens Law and Order Through Modern Policing
Bihar continues to reinforce its law and order framework through police modernization,...
By Fathima Safa 2026-07-03 15:01:03 0 70
Business & Finance
Delhi EV Policy to Drive Auto Industry Growth
Delhi's newly approved Electric Vehicle policy is expected to encourage investments in electric...
By Navya Sree 2026-06-30 07:15:52 0 81
Himachal Pradesh
Nihang Standoff at Paonta Sahib: March Suspended
Over 150 Nihang Sikhs are currently camping at the historic Paonta Sahib gurdwara in Himachal...
By Lokeshwari Panthadi 2026-06-27 09:24:17 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com