ఆడ వేషంతో మోసాలు.. నిందితుడిపై కేసు నమోదు.

0
45

మదనపల్లె కేంద్రంగా ఆడవేషం వేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పొత్తూరి మోహనకృష్ణమ నాయుడిగా గుర్తించారు. ఈ వ్యవహారంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. రామసముద్రానికి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. చీటింగ్, దాడి చేసి బంగారు గొలుసులు లాక్కోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదోని నీ జిల్లాగా ప్రకటించాలని పాదయాత్ర::
కర్నూలు : కర్నూలు జిల్లా : ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహా పాదయాత్ర...
By Hari Krishna 2026-01-04 10:50:32 0 209
Business & Finance
Rising Oil Prices Trigger Fuel Hikes and Economic Growth Forecast Cuts
Geopolitical tensions in the Middle East have pushed Brent crude past $105 a barrel, sending...
By Dunna Jessicaruth 2026-05-19 11:12:58 0 190
Andhra Pradesh
గుజరాత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి
పుంగనూరు ఎన్ఎస్ పేటకు చెందిన 40 ఏళ్ల లారీ క్లీనర్ అక్రమ్, నాలుగు రోజుల క్రితం గుజరాత్...
By Kothuru Murali 2026-06-14 13:30:03 0 113
SURAKSHA
: West Bengal Police Heroes Save Lives During Flood Rescue Operations
 During floods and cyclones, West Bengal Police works as frontline savior. Officers use...
By Kalaga Sailaja 2026-07-01 12:28:59 0 36
Telangana
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: సంకల్పం Vs. సమీకరణాలు |
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగడం, ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్థానాన్ని భర్తీ చేయడం మాత్రమే...
By Bharat Aawaz 2025-09-20 07:43:49 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com