పుంగనూరు: పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు కొత్తూరు మురళి

0
67

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాల్యం, కల్లూరు పంచాయతీలలో సోమవారం తెల్లవారుజామున ఒక ఒంటరి ఏనుగు పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. గోగులమ్మ వంక నుంచి వచ్చిన ఏనుగు కోటపల్లి వద్ద మామిడి చెట్లను ధ్వంసం చేసి, పశుగ్రాసం, పైపులను తొక్కి విరిచివేసిందని రైతులు గోపి, యుగంధర్ తెలిపారు. అనంతరం ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
సంక్రాంతి పండక్కి వస్తున్నాం.|
సికింద్రాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా...
By Sidhu Maroju 2026-01-10 12:57:55 0 207
SURAKSHA
మహిళా భద్రత కోసం దిశ యాప్ వినియోగంపై అవగాహన
 ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో 'దిశ' యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ...
By Kalaga Sailaja 2026-06-30 11:45:17 0 56
Business & Finance
Working Capital Can Make or Break Your Business
Working capital is the lifeblood of every business, ensuring smooth day-to-day operations by...
By Navya Sree 2026-07-10 06:42:38 0 59
Telangana
తెలంగాణ : 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు..!
జూన్ 2 నుంచి దాదాపు రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కాసరాత్తు...
By Sunka Santhosh 2026-05-21 14:27:58 0 128
Haryana
Haryana's Agricultural Growth and Farmer Welfare Plans
Haryana is advancing agricultural development through a range of farmer welfare programs aimed at...
By Fathima Safa 2026-06-23 11:19:15 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com