యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్.

0
52

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1,600 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ యోగాను ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి యోగా ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా యోగా, క్రీడలు, ఈతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు

Search
Categories
Read More
Arunachal Pradesh
Project BRAHMANK: 16 Years of Strategic Connectivity
Despite facing extreme weather challenges, the Border Roads Organisation’s (BRO) Project...
By Lokeshwari Panthadi 2026-07-01 09:32:44 0 59
Andhra Pradesh
చరిత్ రెడ్డి ఢిల్లీలో మిథున్ రెడ్డితో భేటీ: ఎన్నికల వ్యూహాలపై చర్చ.
రామసముద్రం మండలం వైసీపీ మండల కన్వీనర్ కేశవరెడ్డి తనయుడు, యువ నాయకుడు చరిత్ రెడ్డి ఢిల్లీలో వైసీపీ...
By Pagadala Venkateswar 2026-02-04 07:25:16 0 146
Telangana
మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|
హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం...
By Avunoori Mahesh 2026-05-07 12:26:51 0 192
Rajasthan
Rajasthan Strengthens Agriculture and Rural Development
Rajasthan is enhancing agriculture and rural development through improved irrigation, sustainable...
By Fathima Safa 2026-06-30 12:17:26 0 56
Andhra Pradesh
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు.
గురువారం రాత్రి కర్ణాటకలోని మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుండి మదనపల్లె వస్తున్న SLT బస్సు,...
By Pagadala Venkateswar 2026-06-12 04:35:33 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com