యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: కలెక్టర్.
Posted 2026-06-21 07:41:25
0
50
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదనపల్లిలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1,600 మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ యోగాను ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి యోగా ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను అందిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా యోగా, క్రీడలు, ఈతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Heavy Rain May Disrupt Bihar Logistics, Aid Farming
Heavy rainfall is expected across several districts of Bihar following weather alerts issued by...
పుంగనూరు: పనుల వసూళ్లను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో జరుగుతున్న పంచాయతీ పనుల వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో గఫూర్...
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ...
నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్
నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం...
విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఉరుసు ఆహ్వానం
*విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కు ఉరుసు మహోత్సవ ఆహ్వానం*
సంప్రదాయ ప్రకారం...