పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోయాయి, ప్రయాణికులకు ఇబ్బందులు

0
72

చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టకింద నివసిస్తున్న ఇళ్లపైకి, ప్రయాణించే వారిపైకి దుమ్ము పడకుండా కొంతమేర మాత్రమే తారు రోడ్డు వేసి, మిగిలిన భాగాన్ని అలాగే వదిలేశారు. 'తారు రావడం లేదు' అనే సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కట్టపై నుండి కత్తార్లపల్లి వరకు ఉన్న రహదారి గుంతలమయమై, ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రమాదాలు జరుగుతూ, గాయాలపాలవుతున్నారని, ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయాందోళనలకు గురవుతున్నారని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Usha Padhee IAS: Driving Odisha's Vision with Excellence
A distinguished 1996-batch Odisha cadre IAS officer, Usha Padhee has transformed governance...
By Kalaga Sailaja 2026-07-21 10:42:43 0 27
Andhra Pradesh
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి...
By Benguluri Madhubabu 2026-02-17 05:44:28 0 272
Telangana
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ....
వరంగల్: ACBకి చిక్కిన ఆస్ఐ.... భారత్ అవాజ్ న్యూస్: 14 ఈ రోజు వరంగల్ జిల్లాలోని దుగ్గొండి...
By Gujile Ramu 2026-05-14 10:25:55 0 106
Telangana
జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు...
By Sidhu Maroju 2025-05-30 14:38:05 0 2K
Telangana
అమిత్ షా పొగబెట్టారు.
అమిత్ షా పొగబెట్టారు. పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి....   విదేశాల నుంచి...
By Vanmoj Suryamohan 2026-07-22 08:55:00 0 22
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com