పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోయాయి, ప్రయాణికులకు ఇబ్బందులు

0
70

చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టకింద నివసిస్తున్న ఇళ్లపైకి, ప్రయాణించే వారిపైకి దుమ్ము పడకుండా కొంతమేర మాత్రమే తారు రోడ్డు వేసి, మిగిలిన భాగాన్ని అలాగే వదిలేశారు. 'తారు రావడం లేదు' అనే సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కట్టపై నుండి కత్తార్లపల్లి వరకు ఉన్న రహదారి గుంతలమయమై, ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రమాదాలు జరుగుతూ, గాయాలపాలవుతున్నారని, ఈ మార్గంలో ప్రయాణించాలంటే భయాందోళనలకు గురవుతున్నారని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
హనుమకొండ: పెన్షన్ ఇపించండి సారు....!
2019లో సుమారు 6 నెలలు తనకు పింఛన్ వచ్చిందని ఆ తర్వాత ఏడేళ్ల అవుతున్న       ...
By Prashanth Goindla 2026-01-12 10:20:31 0 423
Andhra Pradesh
ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ...
By John Baji 2026-01-21 10:40:34 0 175
SURAKSHA
Madhya Pradesh Police Launch Smart e-Rakshak Mobile App
The Madhya Pradesh Police have empowered field-level personnel with e-Rakshak, a cutting-edge...
By Lokeshwari Panthadi 2026-07-04 06:50:02 0 64
Andhra Pradesh
బ్రేకింగ్ న్యూస్ విజయవాడ కొత్తపేట పండగ పూట హోంగార్డు ఇంట విషాదం
*బ్రేకింగ్ న్యూస్..!!* *విజయవాడ కొత్తపేట*    *పండగ పూట హోంగార్డు ఇంట తీవ్ర...
By Rajini Kumari 2026-05-29 11:29:26 0 74
Andhra Pradesh
శ్రీకాకుళం: ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా భారతి
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ...
By Manda Ramkumar 2026-04-01 05:02:26 0 408
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com