నిజామాబాద్
Posted 2026-06-20 11:48:01
0
154
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, జీవితానికి పరిపూర్ణత అందించే మార్గం.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారి నేతృత్వంలో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన "వన్ డే కౌంట్ డౌన్".. యోగా పుష్కర వైభవం కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది.
కార్యక్రమంలో Governor of Telangana శ్రీ Shiv Pratap Shukla గారు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ M. Venkaiah Naiduగారు, మాజీ గవర్నర్ శ్రీ Bandaru Dattatreya గారు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు శ్రీ Dr K Laxman గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు Naraparaju Ramchander Rao గారు, సహచర ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,ఎంపీలు, సినీ ప్రముఖులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి...
Congress Appoints Rajendra Pal Gautam as UP In-Charge
The Congress party has appointed Rajendra Pal Gautam as the new All India Congress Committee...
Protecting Biodiversity in Andaman & Nicobar Islands
In 2026, the Andaman & Nicobar Islands continue to strengthen environmental conservation and...
పుంగనూరు: విశేష అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు...
Kolkata Wholesale Markets See Trading Surge
Major wholesale markets in Kolkata have reported increased trading activity ahead of the festive...