నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.

0
66

జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లి రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, కత్తులతో బెదిరించి నగదును కాజేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 2.8 కిలోల బంగారు పూసల దండ, నకిలీ బంగారు ఆభరణాలు, ఒక టయోటా కారు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తప్పించుకునే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ మోసం బయటపడిందని డీఎస్పీ పావని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Search
Categories
Read More
Business & Finance
Keep Your LLP Compliant with Annual Filing Services
Annual compliance is mandatory for every Limited Liability Partnership (LLP) registered in India....
By Navya Sree 2026-07-14 06:02:39 0 42
Telangana
చెమటలో చరిత్ర రాసి మే డే సందర్భంగా రాసిన పాట ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీ గంగారం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆవిష్కరణ
స్థానిక పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని 16:30 / 1982 ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో...
By Pinnehasan Odela 2026-04-30 16:31:02 0 467
Telangana
నిజామాబాద్: రైల్వే డికోని వ్యక్తి ధూర్మమరణం
నిజామాబాద్ .జంకంపేట్ మధ్యగాల అర్సపల్లి రైల్వేగెట్ వాధ డెమో రైలు డికోని గుర్తుతేలియాని వ్యక్తి...
By Sadaq Sadaq 2026-04-12 16:22:55 0 122
Telangana
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
By Sidhu Maroju 2026-04-22 15:38:21 0 198
Madhya Pradesh
లయోలా కాలేజ్ లో మిల్లెట్ ఫెస్టివల్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మహిళా...
By Sidhu Maroju 2025-09-19 13:37:14 0 298
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com