యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం

0
160

SPSR నెల్లూరు జిల్లా 

 

జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్తలు..యూరియా కొరతతో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రం సమర్పణ

 

వ్యవసాయ శాఖ అధికారిని కలిసిన మాజీ మంత్రి కాకాణి

 

కాకాణి మాట్లాడుతూ..

 

ఎడగారు పంటకు యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది అని వివరణ. ఆన్ లైన్ విధానంలో యూరియా పంపిణీతో రైతులు విసిగిపోయారు అని మండిపాటు. వరి నాట్లు పూర్తయ్యాయి కానీ యూరియా కొరత తీరలేదు, చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు అమానుషంగా వ్యవహరిస్తుంది? ఎందుకు కక్ష సాధింపులకు పాల్పడుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అనుకూల నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు, మొదటి పంట సమయంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి యూరియా కొనుగోలుకు కార్డులు ఇచ్చారు. ఎకరానికి మూడు బస్తాలు మాత్రమే ఇస్తామని, అంతకన్నా ఎక్కువ వాడడానికి వీల్లేదని రైతులపై పరిమితులు విధించారు. యూరియా బస్తాలను టీడీపీ నాయకులు బలవంతంగా తరలించుకుపోయి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Nipun Jindal IAS: A Visionary Administrator Driving Change
From grassroots governance in Himachal Pradesh to shaping India's economic administration, Nipun...
By Kalaga Sailaja 2026-07-21 08:28:10 0 27
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:28:09 0 129
Jammu & Kashmir
"Book Raids in Kashmir Spark Free Speech Debate"
Srinagar, Jammu&Kashmir- Authorities in Srinagar conducted raids on several bookstores,...
By BMA ADMIN 2025-08-11 10:09:18 0 2K
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు...
By Kothuru Murali 2026-04-02 06:46:37 0 166
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com