బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.

0
76

అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన వంశీ తన మిత్రులతో కలిసి మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కారులో వచ్చారు. అర్ధరాత్రి సమయంలో స్థానిక సమాధుల తోట సమీపంలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా, స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri Milind M. Dumbere: A Leader in Modern Policing
An accomplished 2006-batch AGMUT cadre IPS officer known for professional policing,...
By Lokeshwari Panthadi 2026-07-20 12:34:55 0 44
Telangana
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. ...
By Ponnala Srinivasrao 2026-04-19 12:19:35 0 120
Andhra Pradesh
స్వాతంత్ర్య సమరయోధుల కుమారులకు గణతంత్ర దినోత్సవం నాడు ఘన సన్మానం.
రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు...
By Pagadala Venkateswar 2026-01-27 07:15:14 0 167
Andhra Pradesh
చెన్నకోతపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వెండి కవచం అపహరణ
నాగేటిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నకోతపల్లి మండలం...
By Tejaswini Komanduru 2026-07-05 03:57:59 0 106
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్
కర్నూలు :  వీధి దీపాల మరమ్మతులను ఆలస్యం చేయొద్దు• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-06 00:00:04 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com