సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి

0
101

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి లు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. వై ఎం సి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు. సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసిఏ ముందుకు సాగుతుండటం మంచి పరిణామమని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతం వాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వై ఎం సి ఏ నారాయణగూడలో సైతం అనాధ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతోపాటు నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వైఎంసిఏ తో చిన్ననాటి నుండి తమకు జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
International
సరిహద్దు ఘర్షణలతో పాక్‌ దూరంగా |
అఫ్గానిస్థాన్‌తో పాకిస్థాన్ సంబంధాలు అధికారికంగా నిలిపివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా...
By Bhuvaneswari Shanaga 2025-10-14 11:57:32 0 27
Andhra Pradesh
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఉదయం 11 గంటలకు
కోడుమూరు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరత్నం మాదిగ కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూల్ మండల...
By mahaboob basha 2025-07-12 11:29:00 0 956
Telangana
శిరీష లేళ్లతో నారా రోహిత్ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు |
తెలుగు సినీ నటుడు నారా రోహిత్ తన వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ నెల 30న నటి...
By Akhil Midde 2025-10-24 10:20:55 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com