బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
Posted 2026-06-19 04:40:39
0
75
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన వంశీ తన మిత్రులతో కలిసి మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కారులో వచ్చారు. అర్ధరాత్రి సమయంలో స్థానిక సమాధుల తోట సమీపంలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా, స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగునూరు పట్టణం లోఆకట్టుకున్న పరమేశ్వరుని ఆర్ట్
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఉన్న శివాలయం ఆవరణంలో ఓ భక్తుడు శనివారం సుమారు...
🐄 పశు ఔషధి విక్రయ కేంద్రాలు – జిల్లా చర్యలు
గుంటూరు జనవరి 21:పశువులకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర మార్గదర్శకాల...
నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు భూ హక్కుల పండుగ.
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ
22-ఏ నిషేధిత జాబితా...
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...