షాలోమ్ చర్చి సేవలు అభినందనీయం - అనిల్ కిషోర్ గౌడ్.|

0
132

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భూదేవినగర్: స్థానిక షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఆనంద్ పర్యవేక్షణలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ (BRS) నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

శిబిరంలో డాక్టర్ మైఖేల్, డాక్టర్ సుప్రియ, డాక్టర్ రూహీ, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ శేఖర్ గౌడ్, డైటీషియన్ ఎం. షిర్లీ లిలియన్ తదితర వైద్య బృందం రోగులను పరీక్షించి తగు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో విజయ్ శేఖర్, వెంకటేష్ మరియు ఇతర ముఖ్యులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి దేవినేని అవినాష్ రాష్ట్ర అధికారి పొట్లూరి దర్శిత్
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *రాజకీయ అవగాహన లేని వ్యక్తి వైసిపి జిల్లా...
By Rajini Kumari 2026-03-06 01:48:04 0 143
Telangana
సికింద్రాబాద్ బచావో
సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపుమేరకు సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో...
By Thodupunuri Visweswarrao 2026-01-17 06:08:31 0 346
Telangana
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.   ఈ...
By Pinnehasan Odela 2026-04-10 11:48:53 0 166
Telangana
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి :జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని...
By Bittu Bittu 2025-12-24 10:45:29 0 282
Andhra Pradesh
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్
*రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్.*     *అమరావతి*...
By Rajini Kumari 2026-05-08 13:40:56 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com