సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.

0
2K

సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.

బసవేశ్వరుని విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించి, పోలీసులు, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు.

క్రౌడ్ కంట్రోలింగ్‌లో జాగ్రత్తగా వ్యవహరించాలని, విగ్రహావిష్కరణ కోసం వస్తున్న అతిథులకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

By Reporter Srinath chary

Search
Categories
Read More
Chhattisgarh
CBI Arrests Ex-CGPSC Officials in Scam |
The Central Bureau of Investigation (CBI) has arrested five former senior officials of the...
By Bhuvaneswari Shanaga 2025-09-20 14:03:53 0 256
Telangana
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
By Sidhu Maroju 2025-09-26 08:49:23 0 84
Telangana
రెవంత్, ఓవైసీ కేంద్రాన్ని తెలంగాణకు భర్తీ చేయమని డిమాండ్ |
తెలంగాణకు గల వాస్తవ జీఎస్టీ ఆదాయం తగ్గుదలపై ముఖ్య నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
By Bhuvaneswari Shanaga 2025-09-23 05:03:27 0 93
Assam
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...
By Citizen Rights Council 2025-07-28 14:33:38 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com