Madanapalle: మదనపల్లెలో ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం.
Posted 2026-07-11 04:05:29
0
53
మదనపల్లె: ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గౌరవ ఎస్సీ సోమశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డీఈ (ఆపరేషన్) ఎం. గంగాధర్, ట్రెజరర్గా ఎస్ఏఓ బ్రహ్మచారి,
స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీగా గురు భాస్కర్, కల్చరల్ సెక్రటరీగా ఆర్.ఎల్. నరసింహారెడ్డి (ఏఈ) ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఉమామహేశ్వర్, మహమ్మద్ షరీఫ్, అబ్దుల్, సురేష్ ఎన్నిక కాగా, మహిళా ప్రతినిధులుగా ఎ. భగవతి, బి. అనితలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలియజేస్తూ, అన్నమయ్య సర్కిల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*
*ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*
...
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు....
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ కార్పొరేట్ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే...
CMA Report: Strengthen Your Business Loan Approval
A CMA (Credit Monitoring Arrangement) Report is a crucial financial document that helps banks and...
నిజామాబాద్
అబద్ధాల కాంగ్రెస్ సర్కారుపై రగులుతున్న జనాగ్రహం
అణగారిన వర్గాలకు, మహిళా లోకానికి తీరని ద్రోహం...