బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
Posted 2026-06-18 08:55:03
0
73
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల త్యాగానికి గౌరవం తెలుపుతున్న "తల్లికి వందనం" పథకం కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది.
తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా
29,293 మంది విద్యార్థిని, విద్యార్థులకు లబ్ధి
రూ. 37.31 కోట్ల ఆర్థిక సహాయం
పిల్లల చదువులకు అండగా...
తల్లుల కలలకు తోడుగా...
ప్రతి కుటుంబ అభివృద్ధికి భరోసాగా నిలుస్తున్న ప్రభుత్వం.
విద్యకు ప్రోత్సాహం... తల్లికి గౌరవం...
ఇదే సంక్షేమ పాలనకు నిజమైన నిర్వచనం.
నమ్మకం • సంక్షేమం • అభివృద్ధి • సుపరిపాలన
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP Police Adopts Advanced Drone and AI Surveillance Systems
Law enforcement in Andhra Pradesh is integrating cutting-edge tools like AI-driven surveillance...
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ గారిని ఈరోజు ఉండవల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన...
తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ...
Revolutionizing Recovery: Advanced Neuro-Center Opens in Delhi
In a major boost to the city’s healthcare infrastructure, Lupin launched Atharv Ability in...
మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని...