మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు: బీవైఎస్.
Posted 2026-05-27 06:14:01
0
78
మంగళవారం, బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్, మున్సిపల్ ఏఓ ప్రకాష్కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె మున్సిపల్ షాపుల వేలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, పాత లీజుదారులు సిండికేట్గా మారి, బినామీల పేర్లతో పదుల సంఖ్యలో షాపులు దక్కించుకుని మూడో వ్యక్తికి సబ్-లీజుకు ఇస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లను సొంత పేర్లకు మార్చుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి విచారణ జరిపి, రిజర్వేషన్ల ప్రకారం పారదర్శకంగా పునఃవేలం నిర్వహించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
ప్రకటన: మార్చి 07, 2026
విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో...
మదనపల్లె: 'జలధార–జలహారతి' 100 రోజుల మిషన్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...
Vadarevu Vinay Chand IAS: Transforming Governance with Vision
A distinguished Andhra Pradesh cadre IAS officer known for his visionary leadership, efficient...