కన్నవారికి తీరని శోకం.. కన్నీటి వీడ్కోలు
Posted 2026-06-18 05:02:00
0
132
బుధవారం ఇంటికి వస్తానంటూ ఎంతో సంతోషంగా ఫోన్ చేసిన గారాలపట్టి రాధా గాయత్రి విగతజీవిగా మారడంతో కన్నవారికి తీరని శోకం మిగిలింది. ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆమెకు స్వగ్రామం మామిడిపల్లిలో నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్నత చదువులు చదివి, ఎంతో భవిష్యత్తు ఉన్న గారాలపట్టి శాశ్వతంగా దూరమవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన ఊరిని కన్నీరు పెట్టించింది.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ...కేంద్ర మంత్రి బండి సంజయ్
భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్*
నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు...
మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు
*మహిళా సాధికారతకు టీడీపీ మరో చారిత్రక అడుగు*
*మంత్రి నారా లోకేష్ చొరవతో మహిళలకు ఉపాధి...
అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు...
**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
ప్రెస్ నోట్ 👏✍️
*సాయం చేయటం మానసిక సంతృప్తి*..
గిద్దలూరు పురపాలక0లోని
సంజీవని అనాధ...
బ్రేకింగ్ న్యూస్
రేపు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు
#sidhumaroju
Alwal