రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
Posted 2026-06-17 11:29:40
0
97
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల విజయోత్సవ సభను రేపు 18 6 2026 గురువారం ఉదయం 10:30 గంటలకు మదనపల్లె ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సభను ఘనంగా నిర్వహించేందుకు రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు పార్టీ నాయకులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు సభకు హాజరయ్యే నాయకులు కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు అనే లక్ష్యంతో వేదిక పార్కింగ్ పూర్తిగా ఏర్పాట్లు భద్రతా చర్యలు మరియు ఇతర ఏర్పాట్లను సమగ్రంగా సమీక్ష నిర్వహించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వాన్ని నిబద్ధతను ప్రతిబింబించే ఈ విజయోత్సవసభ విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేస్తున్నాయి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Hydropower and Renewable Energy Boost in Arunachal
Hydropower and renewable energy projects are playing a vital role in Arunachal Pradesh's economic...
వరంగల్ భానుడు భగ భగ....60 మంది మృతి....!
భారత్ అవాజ్ న్యూస్ 24 రోజున వాతావరణ కేంద్రం తెలపడం జరిగిందిఉమ్మడి WGL జిల్లాలో భానుడు...
Prashant Kumar, IPS: Champion of Uttar Pradesh Security
A distinguished 1990-batch IPS officer of the Uttar Pradesh Cadre, Shri Prashant Kumar serves as...
గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన కార్యక్రమం
గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన...
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...