తెలంగాణ : జూన్ 20 న పీఎం కిసాన్ డబ్బులు...!
Posted 2026-06-17 09:59:02
0
109
దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 23వ విడత నిధులను జూన్ 20న శనివారం విడుదల చేబోతున్నట్లు ప్రకటించింది. కేంద్రం ఏడాదికి 2000 రూ "చొప్పున 3 విడతలో మొత్తం 6 వేలు రైతుల ఖాతాల్లో జమ్మచేస్తుంది. 23 వ విడుద ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి కలుగునుంది. కాగా ఈ-కేవైసీ చేసుకున్న రైతులకు డబ్బులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.
బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు...
President Smt Droupadi Murmu Grants Assent to the Landmark SHANTI Bill, 2025
New Delhi | December 21, 2025 In a transformative move for India’s energy...
పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని...