పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం: ఓటర్లకు అవగాహన
Posted 2026-06-16 13:50:30
0
83
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో మంగళవారం, బిఎల్ఓ హిందూమతి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసి, వాటిని ఎలా నింపాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు పెద్దన్న, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ఓటర్ల నమోదులో కీలక పాత్ర పోషిస్తుంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి
విజయవాడ
9 - 03 - 2026
ట్రంప్ దురాక్రమాలను ప్రపంచ దేశాలు నిలువరించాలి ...
Edge AI Set to Explode in Wearables by 2032
A new Counterpoint Research report reveals a massive shift toward on-device processing in the...
“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమం
“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 49వ...
హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
భరత్ ఆవాజ్ ప్రతినిధి: అంతర్జాతీయ పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత...
Ishita Roy, IAS: Inspiring Leadership Through Public Service
The Journey Begins
"True leadership is measured not by authority, but by the positive impact it...