పుంగనూరు నియోజకవర్గం: చారాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం: ఓటర్లకు అవగాహన

0
82

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో మంగళవారం, బిఎల్ఓ హిందూమతి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసి, వాటిని ఎలా నింపాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు పెద్దన్న, జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రక్రియ ఓటర్ల నమోదులో కీలక పాత్ర పోషిస్తుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
: TN Police Taking Strict Action Against Drugs
TN Police Taking Strict Action Against DrugsContent: With the goal of a drug-free Tamil Nadu, the...
By Kalaga Sailaja 2026-06-27 10:35:20 0 120
Himachal Pradesh
Massive Himachal Forest Fires: Hundreds Evacuated, Army Steps In
A severe forest fire near the Naina Devi temple in Kangra's Nagrota Bagwan area briefly trapped...
By Tejaswini Komanduru 2026-06-15 05:24:48 0 296
Telangana
క్రషర్‌ ముసుగు.. అక్రమాలకు అడుగు!.. పాత అసైనీలను ముందుపెట్టి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ డ్రామా
మైనింగ్‌లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు...
By Ponnala Srinivasrao 2026-04-01 04:17:41 0 207
Andhra Pradesh
మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన...
By Pagadala Venkateswar 2026-04-21 03:16:42 0 111
Andhra Pradesh
గంగమ్మ జాతరలో దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ విచారణ.
మదనపల్లె మండలం వేంపల్లిలో ఈ నెల 13న జరిగిన గంగమ్మ జాతరలో డ్రమ్స్ వాయిస్తున్న దళితులపై ఎస్సై...
By Pagadala Venkateswar 2026-04-18 04:00:35 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com