మైలారం గ్రామ ఉమా మహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

0
295

శాయంపేట మండలంలోనీ మైలారం గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీ గౌరవ అధ్యక్షులుగా జూలూరు చంద్రశేఖర్, అధ్యక్షులుగా రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మామిడిపల్లి సాంబయ్య, జోగిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా దూదిపాల రాంరెడ్డి, నూనె శ్రీనివాస్, కోశాధికారిగా బత్తిని తిరుపతి, సలహాదారుగా సలేంద్ర రవీంద్రా చారి మరియు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర స్వామినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసి, రాబోయే ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని, గ్రామస్తులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

 

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై పోరు
 సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడేందుకు AP పోలీసు సైబర్ సెల్ ఈరోజు విజయవాడ IT ఉద్యోగులకు...
By Kalaga Sailaja 2026-07-06 06:07:31 0 56
Andhra Pradesh
నెల్లూరు మున్సిపల్ కార్మికుల అమానుష అరెస్టులను నిరసనగలం విప్పిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు
*నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల అమానుష లాఠీచార్జికి, కార్మికుల అక్రమ*  *అరెస్టు లను...
By Rajini Kumari 2025-12-19 11:46:16 0 227
Telangana
చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు
 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు...
By Avunoori Mahesh 2026-05-07 14:00:02 0 239
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-07-02 03:30:28 0 41
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పెరేడ్.
మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్...
By Pagadala Venkateswar 2026-04-10 12:09:33 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com