Nizamabad
Posted 2026-06-16 05:57:29
0
129
ఇందూరు నగరంలోని 34వ డివిజన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్, గోదాం రోడ్, బస్టాండ్ తదితర కాలనీలను మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ గారు, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్ గారితో కలిసి సందర్శించి, ఆయా ప్రాంతాల్లోని డ్రైనేజీ మరియు మంచినీటి సరఫరా వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది. అలాగే, అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించడం జరిగింది.ముఖ్యంగా గాంధీగంజ్ కమాన్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేసి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గత 5 సంవత్సరాల భర్త ఉపసర్పంచ్ నేడు భార్య సర్పంచ్
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్దిపడగ గ్రామానికి పంజాల రామాగౌడ్ గత 5 సంవత్సరాలు ఉపసర్పంచ్...
Karnataka Police Today: Empowering Women With Power
Today Karnataka police officers ran women empowerment programs statewide. Self-defense and karate...
Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు.
Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు...
"బతుకమ్మ"సినిమా మరో "కంతార"లాంటి సంచలన విజయాన్ని అందుకోగలదు ...శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతితో ముడిపడిన 'బతుకమ్మ' పండుగ నేపథ్యంతో ఒక సరైన సినిమా...
మదనపల్లిలో నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం.
మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ...