పెద్దపల్లి : గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం ...!
Posted 2026-06-12 06:17:20
0
99
అంతర్గం మండలం గోలివాడ గ్రామ శివారులో గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం లభమైనట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. నలుపు రంగు ఫుల్ షీట్, బ్రౌన్ టీ షర్ట్, ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్టు చెప్పారు. అతని జేబులో ఇత్తడి వస్తువులు లభ్యమైందని తెలిపారు.వివరాలు తెలిసినవారు అంతర్గం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
Still Waiting? Register Your LLP Before You Miss Out
A Limited Liability Partnership (LLP) offers the perfect blend of flexibility, legal protection,...
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న...
Wednesday UP Police: Green Warriors Planting Tomorrow
Today UP police officers joined “Harit UP” plantation drive. Over 25,000 saplings...
From EMIs to Easy Repayment: 5 Common Loan Mistakes Indians Make — and How to Avoid Them
From EMIs to Easy Repayment: Common Loan Mistakes Indians Make — and How to Avoid Them...