సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!

0
74

వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్  (25) సం" మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నిలిపింది. బాబాయ్ చెరువు తాండకు చెందిన ప్రశాంత్. అక్కల  తర్వాత పుట్టిన ఏకైక కుమారుడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడేళ్ల క్రితమే తండ్రి రామదాసు విద్యుత్ షాక్ తో చనిపోగా, గత మే 13న ప్రశాంతకు శిరీషతో వివాహమైంది.పెళ్లయిన నెల రోజులకే ఇంటి దీపం మారిపోవడం ఆ కుటుంబం కన్నీరు మున్నిరవుతొంది.

Search
Categories
Read More
SURAKSHA
H. Lalengmawia: Driving Mizoram's Progress with Vision
A dedicated 2005-batch AGMUT Cadre IAS officer, H. Lalengmawia serves as Commissioner &...
By Lokeshwari Panthadi 2026-07-23 11:14:39 0 53
Andhra Pradesh
మదనపల్లిలో స్పందన కు 345 అర్జీలు.
మదనపల్లి కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో సోమవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ...
By Pagadala Venkateswar 2026-02-10 04:22:38 0 149
SURAKSHA
Dr. Puneet Kumar Goel: Steering Manipur with Vision
A distinguished 1991-batch AGMUT cadre IAS officer whose four decades of administrative...
By Lokeshwari Panthadi 2026-07-22 08:56:10 0 34
Telangana
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ జోన్లపై జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక ఆదేశాలు!
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో...
By Chunarkar Jagadeesh 2026-05-31 09:46:33 0 632
Business & Finance
CSM Technologies Launches Initial Public Offering
Bhubaneswar-based CSM Technologies Limited has launched its Initial Public Offering (IPO) to...
By Navya Sree 2026-06-29 06:27:59 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com