మహిళల ప్రో కబడ్డీ ఆదర్శనీయం
*చీరాల రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియం లో జరిగే ఉమెన్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య *
*చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికారి ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో 10,11,12 మూడు రోజులు రాష్ట్రస్థాయి ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలు చీరాలలో నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.*
యువ క్రీడాకారులు, అభినందిస్తూ వారి క్రమశిక్షణ, ప్రతిభను కొనియాడారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాల పెంపొందింపుకు దోహదపడతాయని పేర్కొన్నారు.*
*ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే క్రీడాకారులను తయారు చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.*
*కమిటీ సభ్యుని కట్టెడు వాసు ( ANN జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ), దేవరపల్లి దిలీప్ కుమార్ ( BRK న్యూస్ రిపోర్టర్ ) దేవరపల్లి దిలీప్, ( ఐ న్యూస్, & ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్), వడ్లమూడి సాయి (కంచర్ల టీవీ జిల్లా స్టాఫర్ & రాజ్ న్యూస్ చీరాల), బత్తుల వెంకీ (ఆంధ్ర రేఖ బాపట్ల జిల్లా బ్యూరో) ప్రత్యేకంగా అభినందించారు.*
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz