వంశపారంపర్య స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితుల ఆవేదన.

0
65

మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధి-2కు చెందిన డి. శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ తమ తాత స్వాతంత్ర్య సమరయోధుడు డి. మునిస్వామికి చెందిన వంశపారంపర్య స్థలాన్ని స్వర్ణలత అనే మహిళ ఆక్రమించిందని ఆరోపించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తమ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పించాలి: AISF.
మదనపల్లి బీటీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించాలని AISF మాజీ రాష్ట్ర కార్యదర్శి జల్లా...
By Pagadala Venkateswar 2026-06-08 15:54:26 0 88
Telangana
బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు)...
By Sidhu Maroju 2025-12-29 15:46:07 0 188
Andhra Pradesh
రేపు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు
11-07-2026, అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు...
By Chennaiah Kati 2026-07-10 16:19:31 0 57
Telangana
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
By Sadaq Sadaq 2026-05-18 11:13:31 0 84
Telangana
పెద్దపల్లిలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్...
By Sunka Santhosh 2026-06-17 10:54:06 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com