మదనపల్లెలో పోలీసుల 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ.
Posted 2026-06-07 13:12:31
0
85
కేంద్ర క్రీడా శాఖ 'ఫిట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మదనపల్లెలో ఆదివారం 'సండేస్ ఆన్ సైకిల్' ర్యాలీ నిర్వహించారు. పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి మల్లికార్జున సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యం, పర్యావరణానికి మేలు చేసే సైకిల్ వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ravi Shankar Ayyanar: A Leader Redefining Modern Policing
The Visionary in Khaki: The Unwavering Journey of Shri Ravi Shankar Ayyanar, IPS
Bridging...
ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
_*తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కుర్ణి...
: TN Police Taking Strict Action Against Drugs
TN Police Taking Strict Action Against DrugsContent: With the goal of a drug-free Tamil Nadu, the...
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..
భారత్ అవాజ్...
కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు బైపాస్ రోడ్డులో కారు ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు...