దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయం: హిందూ సంఘాల తీవ్ర వ్యతిరేకత
Posted 2026-06-06 14:21:39
0
80
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను హిందూ సంఘాల నాయకులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయం స్థానిక కుటుంబాల సహకారంతోనే అభివృద్ధి చెందిందని, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా వేలంపాటను అడ్డుకున్నామని, ఆలయాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని నాయకులు హెచ్చరించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వరసగా మ హిళా దినోత్సవము లు
రెండో రోజు కొనసాగు తున్న మహిళా దినోత్సవం భాగంగా విశాఖ కలెక్టరేట్లో రెవిన్యూ భవన్ ప్రాంగణంలో...
ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాల వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా శాఖ...
36 వ మున్సిపల్ డివిజన్లోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు...
అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ,...
AP Ex-Cops: Empowering Women After Retirement
Retirement తీసుకున్న AP police women officers, male officers కూడా women empowerment కోసం పని...