54 మంది లబ్ధిదారులకు 55 లక్షల 84 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు
Posted 2026-06-06 10:00:54
0
148
రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్ క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా 54 మంది లబ్ధిదారులకు మొత్తం 55 లక్షల 845 రూపాయలు విలువైన ఆర్థిక సహాయాన్ని చెక్కులు రూపంలో అందరు చేశారు అనారోగ్యం ప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని మంత్రిగారు పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గారు పేర్కొన్నారు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీ వర్క్స్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శం
పత్రికా ప్రకటన
విజయవాడ, 16-12-2025
- ఏపీ వక్ఫ్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు...
మహిళా వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్స్ నిరంతర గస్తీ
మహిళల భద్రతే ధ్యేయంగా తెలంగాణ పోలీస్ విభాగం ప్రవేశపెట్టిన 'షీ టీమ్స్' (SHE Teams) నిరంతరం...
ఆసిఫాబాద్ ప్రజావాణిలో బాధితుల అర్జీలను స్వయంగా స్వీకరించిన ఎస్పీ నితికా పంత్
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా పోలీస్ ప్రధాన...
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ.
మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు
ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని...
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు...