అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: జేసీ.

0
82

శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ స్థలాల్లో లేఔట్ ప్లాన్లు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అనధికార లేఔట్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అనుమతులు లేని నిర్మాణాలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ బీఎల్ఏ లకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ. ఎన్నికల విజయానికి బూత్ లెవెల్ ఏజెంట్లే బలమైన సైన్యం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమరం భీం ఆసిఫాబాద్ భారత న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : ఎన్నికల...
By Chunarkar Jagadeesh 2026-06-06 16:51:31 0 202
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు...
By Kothuru Murali 2026-06-30 16:37:01 0 107
Telangana
చెట్టుకు ఢీ కొని ఒకరు ఒకరి పరిస్థితి విషమం
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా శివారులో ముగ్గురు...
By Bheeshman King 2026-01-16 13:36:15 0 264
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకుTDP అధ్యక్షులు వల్లవినేని వెంకట్రావు పాస్టర్లకు వస్త్రాల పంపిణీ
*తాడేపల్లి:*     *మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-24 08:30:05 0 217
Andhra Pradesh
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య, ఈ నెల 17న నిర్వహించనున్న జాతీయ...
By Pagadala Venkateswar 2026-02-11 11:28:30 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com