ఫుట్బాల్ ప్లేయర్లకు పౌష్టిక ఆహారం

0
54

చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్ నందు గత నెల రోజులు నుండి విద్యార్థులకు సీనియర్ ఫుట్ బాల్ ప్లేయర్ బొనిగల ప్రేమయ్య సారథ్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ ఫుట్ క్యాంప్ లో పాల్గొంటున్న వారికి పౌష్టికాహారం ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో అందించినారు. ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఫుట్ బాల్ క్రీడ ప్రపంచంలో చాలా ఖరీదైనది అని, కష్టమైన క్రీడ అని, ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ లాగ బాగా రాణించాలని,అలానే బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో , డా.ఇస్తర్ల బాబూరావు, పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, జి.వై.ప్రసాద్, గుద్ధంటి రమేష్,వీరాంజనేయులు,పూర్ణా, శివాంజనేయ ప్రసాద్, కోచ్ ప్రసన్నకుమార్, విద్యార్థులు,తల్లితండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం – టీడీపీ శుభాకాంక్షలు
చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా, మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి గౌరవపూర్వక...
By Kothuru Murali 2026-03-31 04:10:12 0 128
Telangana
నిజామాబాద్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తేదీ: 02.06.2026 నిజామాబాద్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో...
By Sadaq Sadaq 2026-06-02 08:03:19 0 81
Andhra Pradesh
పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-01-25 11:48:08 0 157
Andhra Pradesh
నిమ్మనపల్లెలో రోడ్డు ప్రమాదం: దంపతులకు గాయాలు.
శుక్రవారం నిమ్మనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండసానపల్లెకు చెందిన అనూషా (23) మరియు ఆమె...
By Pagadala Venkateswar 2026-02-07 07:10:24 0 183
Andhra Pradesh
ఫేక్ డాక్యుమెంట్లతో భూమి కబ్జా… కలెక్టరేట్‌లో ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా: మదనపల్లి కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్‌లో బాధితులు సోమవారం ఫిర్యాదు...
By Pagadala Venkateswar 2026-04-13 12:22:45 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com