గుంటూరులోని దేవర సాయి కృష్ణ కళ్యాణమండపంలో ప్రతిభ పురస్కారాలను అందజేసిన మంత్రి సవిత

0
131

*టీవీ స్క్రోలింగ్ ప్లీజ్* 

 

 *గుంటూరు* 

 

 *గుంటూరులోని దేవర సాయి కృష్ణ కల్యాణ మండపంలో ప్రతిభ పురస్కారాలు పంపిణీ చేసిన మంత్రి సవిత* 

 

*సమావేశంలో పాల్గొన్న కురుబ, కురుమ సామాజిక వర్గీయులు* 

 

* టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురబ, కురమ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, నగదు అందజేత

* టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కురుబ, కురమ, కురవ విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం అభినందనీయం : మంత్రి సవిత 

* విద్యలో రాణిస్తున్న విద్యార్థులను సత్కరించడం ద్వారి వారికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అవుతుంది...

* కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోంది..

* ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ... ఏపీ విద్యా వ్యవస్థను అత్యున్నత స్థానాలకు తీసుకెళుతున్నారు

* గత పాలనలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్న మంత్రి లోకేశ్ 

* టెన్త్, ఇంటర్ పరీక్షలకు ముందు వందరోజుల ప్రణాళికలు అమలు చేసి, అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో మంత్రి లోకేశ్ ముందు చూపు ఉంది...

* తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు, సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన విద్య... ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుతున్నాయి...

* బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాం

* ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం

* బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో నిరంతర విద్యుత్ కు ఇన్వర్టర్లు అమర్చుతున్నాం

* క్రీడలకు ప్రోత్సహించేలా బీసీ గురుకులాల్లో స్పోర్ట్స్ కిట్లు అందజేయబోతున్నాం

* కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతున్నాం

* విద్యార్థులు ఇక్కడితో ఆగిపోకూడదు... ఇక్కడి నుంచి అసలు జీవితం ప్రారంభమవుతుంది...

* టార్గెట్ లు పెట్టుకుని... ఆ లక్ష్యాలకు చేరాలి...

* తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా ఉన్నత స్థానాలకు చేరాలి...

* మా తండ్రి మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నాం 

* విద్యతోనే కురుబ సామాజిక వర్గీయులు ఉన్నత స్థానాలు అధిరోహించగలరు : మంత్రి సవిత

* *200 మంది విద్యార్థులకు సొంత నిధులతో స్కూల్ బ్యాగ్ లు అందజేసిన మంత్ర సవిత*

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు....
By Vadlamudi NagaVenkat 2026-03-08 10:55:59 0 876
SURAKSHA
Rakesh Singh: Driving Karnataka's Administrative Excellence
A distinguished 1989-batch IAS officer of the Karnataka Cadre, serving as Additional Chief...
By Lokeshwari Panthadi 2026-07-24 10:44:50 0 11
Andhra Pradesh
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి   23న విచారణకు రావాలని...
By Pagadala Venkateswar 2026-01-19 06:52:25 0 187
Andhra Pradesh
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...
By Boiena Rajesh 2026-03-23 10:58:54 0 215
SURAKSHA
AP Retired Cops: Guardians Of Road Safety Now
Yesterday retire అయిన AP police officers road safety guardians గా కొనసాగుతున్నారు. School zones,...
By Kalaga Sailaja 2026-07-03 13:30:42 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com