గృహవాసాల మధ్య గోవధ.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

0
77

మదనపల్లె పట్టణంలోని శాస్త్రి వీధిలో శుక్రవారం ఇళ్ల మధ్య గోవధకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే బీజేపీ, వీహెచ్‌పీ, జనసేన నాయకులకు సమాచారం అందించారు. వారు వన్-టౌన్ పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గోవధకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
గత ఎనిమిది రోజులుగా వంశీ అపార్ట్మెంట్ సమీపంలో డ్రైనేజ్ జామ్ కావడంతో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి...
By Sadaq Sadaq 2026-05-28 04:00:17 0 96
Andhra Pradesh
పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*   ఒడిశా : ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే...
By Rajini Kumari 2026-04-13 08:11:57 0 137
Andhra Pradesh
అభయ్ కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ చేయూత.
మదనపల్లి కురవంకలో అనారోగ్యంతో బాధపడుతున్న అభయ్‌కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ అండగా నిలిచింది....
By Pagadala Venkateswar 2026-05-12 05:52:18 0 98
Telangana
జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం
తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే...
By Avunoori Mahesh 2026-06-03 15:58:51 0 238
Andhra Pradesh
అన్నమయ్య: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం: కలెక్టర్.
మదనపల్లి జెడ్పీ హైస్కూల్ మైదానంలో సోమవారం ‘యోగాంధ్ర-2026’ సామూహిక యోగా కార్యక్రమాన్ని...
By Pagadala Venkateswar 2026-06-08 15:44:50 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com