బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి

0
65

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం చేశారు. తెలుగుదేశం పార్టీ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌పై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు. బీసీవై పార్టీ బినామీ రాజకీయాలు చేయదని, బీసీల హక్కులు, యువత భవిష్యత్తు కోసం పోరాడుతుందని పూల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనలో బీసీవై పార్టీ తమ నిబద్ధతను చాటుకుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-05-26 02:44:49 0 79
SURAKSHA
The Unyielding Sentinel: A Journey of P. Sitaram Anjaneyulu
Service, Strategy, and the Weight of the Uniform: In the corridors of power and the intense...
By Kalaga Sailaja 2026-07-13 08:47:40 0 61
Andhra Pradesh
మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్
 శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా...
By Boya Dasthagiri 2026-04-01 05:53:28 0 179
SURAKSHA
తెలంగాణ పోలీసులు రక్తదాన శిబిరం: ప్రాణాలు కాపాడే సేవ
తెలంగాణ పోలీస్ శాఖ ఈరోజు గాంధీ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది. 200 మందికి...
By Kalaga Sailaja 2026-07-06 04:59:59 0 105
Andhra Pradesh
బక్కన వాని పాలెం లో పోలియో టీకా లు
విశాఖ రూరల్ మధుర వాడ ఏరియా బక్కన పాలెం 41లో ఉన్న సచి వా లయంలో బుదవారం. ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు...
By Mobbu Venkatramana 2026-03-04 08:58:02 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com