నిమ్మనపల్లి: జలధార పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి-జేసీ.
Posted 2026-05-28 06:41:18
0
65
బుధవారం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో కలిసి పనుల పురోగతి, నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, భూగర్భ జలాల సంరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అనంతరం నిమ్మనపల్లిలోని బహుదా డ్యాంను సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యం, కాలువల పరిస్థితిని సమీక్షించి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భూ వివాదం: కలెక్టర్ ఆదేశాలున్నా న్యాయం చేయని అధికారులు.
అన్నమయ్య జిల్లా కలికిరిలో భూ వివాదంలో బాధితులు మదనపల్లె ప్రెస్ క్లబ్లో మంగళవారం తమ ఆవేదన...
కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న...
Tamil Nadu Launches 300 New Buses to Boost Connectivity
Tamil Nadu has strengthened its public transportation network with the launch of 300 new...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ
09-03-2026
ప్రచురణార్ధం
భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు
...
తెలంగాణ రుచి- జాతీయ వేదికపై రికార్డు సృష్టి. |
హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ ‘మాస్టర్చెఫ్ ఇండియా’ సీజన్-10లో...