బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్లకు చోటు?
Posted 2026-05-24 02:51:17
0
117
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్ను తొలగించి ఈటల, అర్వింద్లకు ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం!
బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీకి వ్యతిరేకత రావడం వల్ల.. బండి సంజయ్ను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం
ఈటల, అర్వింద్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి.. మంత్రివర్గంలో తీసుకుంటే బీజేపీ బలం పెరుగుతుందని అధిష్టానం నమ్మకం
పైగా ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న ముదిరాజ్, అర్వింద్ ప్రాతినిథ్యం వహిస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గాల నుంచి మరింత మద్దతు లభిస్తుందని భావిస్తున్న బీజేపీ అధిష్టానం
అందుకే.. ఆ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేంద్రం యోచిస్తోందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు!
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యాలయం భవానిపురం లో ఘనంగా నిర్వహించారు
విజయవాడ, NTR జిల్లా,
భవానిపురం
స్వతంత్ర సమరయోధుడు ,ఆమరజీవి పొట్టి...
Google and Blackstone Join Forces for Massive AI Cloud Venture
Tech giant Google and private equity firm Blackstone have announced a blockbuster partnership to...
J&K Seeks Relief to Ease Livestock Transport Costs
Jammu and Kashmir Chief Minister Omar Abdullah has urged the Punjab Government to address alleged...
Rajasthan Expands Education and Skill Development
Rajasthan is strengthening its education system by improving school infrastructure, promoting...
పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు సిద్ధం
*పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం*
*మండల ప్రజలకు ముందస్తు నూతన...