తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త

0
105

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్నo భోజన పథకం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలోను విద్యార్థులు ఉదయం బ్రేక్ఫాస్ట్పా, పాలు అందించాలని నిర్ణయించింది. ఇది రానున్న విద్య సంస్థల నుంచి అమలు చేయనట్టు తెలుస్తుంది 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి - కలెక్టర్.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)'లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-03 05:35:37 0 151
Telangana
దస్తూరాబాద్: పాటశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
దస్తూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాటశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆయా పాఠశాల హెచ్ఎంల...
By Mitappaly Shiavji 2026-01-09 07:23:53 0 470
Goa
Grid Failure and Hospital Blackout Spark Outrage in North Goa
A massive central grid failure severely crippled North Goa, plunging popular coastal belts into...
By Tejaswini Komanduru 2026-06-04 05:44:16 0 129
Andhra Pradesh
ముస్లిం పేద విద్యార్థులకు ఉచిత విద్య
*ప్రెస్ నోట్*   8-5-26   *పేద ముస్లిం విద్యార్థులను మేం చదివిస్తాం*    ...
By Rajini Kumari 2026-05-08 13:35:40 0 113
SURAKSHA
Sabyasachi Ghosh, IAS: Champion of Good Governance
From Dedicated Civil Servant to Visionary Administrator – The Inspiring Journey of...
By Lokeshwari Panthadi 2026-07-09 06:48:48 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com