సిరిసిల్ల : ఈతకు వెళ్లి ఇద్దరూ యువకుల మృతి..!

0
36

సిరిసిల్ల శివారులో ఈదుకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి చెందారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన హరి చరణ్ గౌడ్ 18 సం"  చీర్లవంచ, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మణికంఠ 17 సం" రామప్ప ఆలయ సమీపంలో ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారి నీట మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడ చేరుకొని బోరున విలపించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై...
By Kothuru Murali 2026-05-09 15:05:29 0 61
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 281
Telangana
జర్నలిస్టుల అరెస్ట్... భారీ ఎత్తున.. నిరసన...
మీడియా రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అక్రమంగా అరెస్టు...
By CM_ Krishna 2026-01-14 17:36:01 0 326
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com