సిరిసిల్ల : ఈతకు వెళ్లి ఇద్దరూ యువకుల మృతి..!

0
35

సిరిసిల్ల శివారులో ఈదుకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి చెందారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన హరి చరణ్ గౌడ్ 18 సం"  చీర్లవంచ, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మణికంఠ 17 సం" రామప్ప ఆలయ సమీపంలో ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారి నీట మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడ చేరుకొని బోరున విలపించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-26 11:31:05 0 146
Andhra Pradesh
ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్
*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌*   * వాషింగ్టన్‌:...
By Rajini Kumari 2026-01-20 10:31:15 0 132
Telangana
విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు
విద్యార్థిని శీలం ఖరీదు రూ.20 లక్షలు భారత్ అవాజ్ కొడంగల్ నియోజకవర్గం  రిపోర్టర్...
By Vanmoj Suryamohan 2026-03-30 03:30:51 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com