పుంగనూరు నియోజకవర్గ : రొంపిచర్ల పెను ప్రమాదం
Posted 2026-05-21 16:48:16
0
85
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పీలేరుకు బయలుదేరిన పల్లె వెలుగు బస్సు రొంపిచర్ల క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ముందు చక్రం ఊడిపోయింది. ప్రయాణికులు ఆందోళనకు గురైనప్పటికీ, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కనే ఆపడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు# కొత్తూరు మురళి .
References
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Empowering Arunachal Police: Quality Housing & Modern Living
The establishment of the Arunachal Pradesh Police Housing & Welfare Corporation Limited...
మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..
రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల...
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్...
శ్రీకాకుళం: కళాశాలల్లో ఇకపై 'ఫేషియల్ రికగ్నిషన్' హాజరు తప్పనిసరి
ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి పారదర్శకతను పెంచేందుకు విద్యాశాఖ కీలక...
Odisha's ₹90,000 Crore Railway Infrastructure Boost
Odisha is currently undergoing a massive transformation in its railway connectivity, with...