నిజామాబాద్

0
33

నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, పబ్లిక్ హెల్త్ డీ ఈ నాగేష్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. నూతన పైప్ లైన్ వేసి శాశ్వత పరిష్కారం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే గంజ్ కమాన్ వద్ద డ్రైనేజీ పనులు వేగంగా చేపట్టాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్...
By Kothuru Murali 2026-02-06 09:40:56 0 110
Andhra Pradesh
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ...
By Benguluri Madhubabu 2026-04-06 10:32:39 0 204
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న...
By Pagadala Venkateswar 2026-05-13 05:42:45 0 47
Andhra Pradesh
గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు
విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల...
By Mobbu Venkatramana 2026-03-22 08:32:44 0 259
Telangana
రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్
*సీరోల్ మండలం రేకులతండా గ్రామపంచాయతీ రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డిప్యూటీ...
By CM_ Krishna 2026-01-13 13:31:15 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com