ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.

0
29

ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అన్నమయ్య జిల్లా కలెక్టరుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పెండింగ్ డీఏలు, ఐఆర్ విడుదల చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేసి సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా చైర్మన్ పివీ బయ్యారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. వి రమణ, జిల్లా కార్యదర్శి బి. సాంబశివరెడ్డి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
By Pagadala Venkateswar 2026-01-28 10:00:44 0 109
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన కొరత
*_ఎన్టీఆర్ జిల్లా/నందిగామ_*   *_ఇంధన కొరత_*   *_కంచికచర్ల లో పలు పెట్రోల్ బంక్ లకు...
By Rajini Kumari 2026-03-24 11:56:53 0 152
Bharat Aawaz
⚖️ When Justice Fails: The Chilling Story of Suresh, the Innocent Villager Jailed for a Crime That Never Happened
In the heart of Karnataka, a terrifying example of justice gone wrong unfolded one that shook...
By Citizen Rights Council 2025-07-07 11:35:05 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com