జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు

0
27

పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నా శశి భార్గవి, జమ్ము శ్రీను తమ్ముడు అనే నాయకులు డబ్బులు అడిగిన రైతులకు వాయిదాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ, తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి నాయకులను కూటమి నాయకులు ఎంతవరకు నమ్మవచ్చని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన 2026, మే 17న వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లెకు చెందిన రైతు చెండ్రాయుడు (60) ఆదివారం బోయకొండ వెళ్తుండగా రోడ్డు...
By Pagadala Venkateswar 2026-04-06 04:25:33 0 179
Andhra Pradesh
చింతూరు మండలం లక్కవరంలో వ్యక్తి దారుణ హత్య.
చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్ అనే...
By Shyamala Yadagiri 2026-05-14 11:46:50 0 68
Andhra Pradesh
ప్రమాద బీమాతో ఆదుకున్న తెలుగుదేశం పార్టీ - బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత
బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-03-17 09:42:38 0 624
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 134
Andhra Pradesh
పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ మాలధారణ ప్రారంభం
*పెనుగంచిప్రోలు: తిరుపతమ్మ మాలాధారణ ప్రారంభం*    పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత...
By Rajini Kumari 2025-12-15 07:54:23 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com