జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు

0
67

పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నా శశి భార్గవి, జమ్ము శ్రీను తమ్ముడు అనే నాయకులు డబ్బులు అడిగిన రైతులకు వాయిదాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ, తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి నాయకులను కూటమి నాయకులు ఎంతవరకు నమ్మవచ్చని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన 2026, మే 17న వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల...
By Boiena Rajesh 2026-04-28 03:03:43 0 198
Andhra Pradesh
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి...
By Gadiyapudi Narendra 2026-01-01 12:02:34 0 239
Andhra Pradesh
నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెరిచి ఉంచడంపై స్థానికుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నిరుగట్టువారిపల్లిలో మద్యం దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచే నిబంధనలకు...
By Pagadala Venkateswar 2026-05-07 05:47:12 0 102
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...
By Kothuru Murali 2026-03-31 05:26:21 0 152
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:సిర్పూర్(యూ)మండలంలో నకిలీ పత్తి విత్తనాల ముఠా బట్టబయలు 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం ఇద్దరూ నిందితులపై కేసు నమోదు
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,  జిల్లాలో నకిలీపత్తి...
By Chunarkar Jagadeesh 2026-05-22 16:37:19 0 519
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com