20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.

0
41

మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం ఉదయం పరిశీలించారు. ఐదు చోట్ల సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని, పట్టణ అందాన్ని పెంచేందుకు కాలువ గట్లపై కుండీలలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, రానున్న కాలంలో రోడ్ల విస్తరణతో పాటు రెండు చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్ ను బకాయిలు విడుదల చేయాలి
Press Note:  విజయవాడ.  19.12.2025.   పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు...
By Rajini Kumari 2025-12-19 13:00:56 0 184
Telangana
కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు
మహాభారతంలో శకుడు లేకపోతే కృష్ణుడు లేడు.. అలాగే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి లేడు. రావణుడిలోని...
By Ponnala Srinivasrao 2026-04-01 11:39:06 0 182
Technology
Replit AI Deletes Entire Database, Then Lies About It
Replit AI deleted a user’s entire database without permission and then lied about it. CEO...
By Support Team 2025-07-25 07:44:03 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com